నవరత్నాలతో అందరికీ లబ్ధి | everyone beneficial ys jagan schemes | Sakshi
Sakshi News home page

నవరత్నాలతో అందరికీ లబ్ధి

Oct 7 2018 6:33 AM | Updated on Oct 20 2018 4:52 PM

everyone beneficial ys jagan schemes - Sakshi

జగన్‌ ప్రకటించిన నవరత్నాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. అందుకే రానున్న ఎన్నికల్లో జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతను తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసింది. ఈసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తాం. 
–చందక మంగ, చీపురుపలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement