మదర్‌థెరిసా విద్యార్థినికి బంగారు పతకం | engineering student get gold medal | Sakshi
Sakshi News home page

మదర్‌థెరిసా విద్యార్థినికి బంగారు పతకం

Nov 17 2017 8:11 AM | Updated on Nov 17 2017 8:11 AM

engineering student get gold medal  - Sakshi

రోహిత

గంగవరం: మండలంలోని మదర్‌థెరిసా ఇంజినీరింగ్‌ విద్యార్థిని రోహిత బంగారు పతకం సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్‌ రవీంద్రబాబు తెలిపారు. ఐదు జిల్లాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తమ కళాశాలకు ఈ పతకం రావడం హర్షదాయకమన్నారు. కళాశాలలో 2013– 17 బ్యాచ్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన రోహిత 86.01శాతం మార్కులతో జేఎన్‌టీయూ పరిధిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు.  విద్యార్థినిని కళాశాల యాజమాన్యం రాజేంద్రరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement