ఎల్‌ఎన్‌పేటలో ఏనుగుల బీభత్సం | elephants attack on fields | Sakshi
Sakshi News home page

ఎల్‌ఎన్‌పేటలో ఏనుగుల బీభత్సం

Nov 13 2015 10:42 AM | Updated on Oct 2 2018 6:42 PM

శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేటలో గురువారం రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

ఎల్‌ఎన్‌పేట: శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేటలో గురువారం రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఎల్‌ఎన్‌పేట మండలం అటవీ ప్రాంత పరిధిలోని కరకవలస, డొంకలబడవంజ, కుశమలపాడు గ్రామాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పలువురు రైతులకు చెందిన వరి పొలాలను నాశనం చేశాయి. గ్రామస్తుల సమాచారంతో అటవీ శాఖ, రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పంటనష్టం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement