దుర్గ గుడి ప్రధానార్చకులు మృతి | Durga Temple Priest passes away | Sakshi
Sakshi News home page

దుర్గ గుడి ప్రధానార్చకులు మృతి

Aug 23 2015 8:14 AM | Updated on Jul 31 2018 5:31 PM

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రధాన అర్చకులు లింగంభట్ల చంద్రశేఖర్‌ శర్మ(65) మృతి చెందారు.

విజయవాడ టౌన్ : విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రధాన అర్చకులు లింగంభట్ల చంద్రశేఖర్‌ శర్మ(65) మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి విజయవాడ నగరంలోని బ్రహ్మణ వీధిలో ఉన్న ఇంట్లో తుది శ్వాస విడిచారు. చంద్రశేఖర్‌ శర్మ వంశపారం పర్యంగా ఆలయంలో ప్రధాన అర్చకులుగా పని చేస్తున్నారు. కాగా చంద్రశేఖర్‌ శర్మ మృతికి ఆలయ ఈవో చిననర్సింగరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement