సాక్షి ప్రతినిధి, కర్నూలు : కరువు వుండలాల ప్రకటనలోనూ జిల్లాను ప్రభుత్వం వెక్కిరించింది. కేవలం 12 వుండలాల్లో వూత్రమే కరువు ఉందని తేల్చి చెప్పేసింది. ఈ మేరకు విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ ఏఆర్ సుకువూర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి జిల్లాలో కరువు విలయుతాండవం చేస్తోంది. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఆలస్యంగా ఖరీఫ్ సీజను ప్రారంభమైంది. తర్వాత కూడా వర్షాలు కురవకపోవడంతో పంటల దిగుబడి తగ్గిపోరుుంది.
అనేక వుండలాల్లో పంటలు ఎండిపోరుున పరిస్థితులు నెలకొన్నారుు. పండిన పంట కూడా వాస్తవంగా రావాల్సిన దిగుబడుల కంటే సగానికి సగం పడిపోయూరుు. వచ్చిన కొద్దిపాటి పంటకు కూడా గిట్టుబాటు ధరలు లభించడంలేదు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక అనేక వుంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే జిల్లాలో 54 వుండలాలకుగానూ 34 వుండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వం వూత్రం సాగు విస్తీర్ణంతో పాటు ఇంకా దిగుబడులు 50 శాతం కంటే ఎక్కువ దిగుబడి ఉందని కాకిలెక్కలు చెబుతూ కేవలం 12 వుండలాలను వూత్రమే కరువు వుండలాలుగా ప్రకటించింది. దీనిపై అన్నదాతలో ఆందోళన వ్యక్తవువుతోంది. కరువు వుండలాలుగా ప్రకటిస్తే కనీసం పెట్టుబడి రారుుతీ అయినా వస్తుందనుకుంటే దాన్ని కూడా దక్కకుండా ప్రభుత్వం చేసిందని రైతులు వుండిపడుతున్నారు.
కలెక్టర్ పంపిన వుండలాల జాబితా ఇదే...
కర్నూలు, కల్లూరు, కోడుమూరు, బేతంచెర్ల, వెల్దుర్తి, కృష్ణగిరి, ప్యాపిలి, నందికొట్కూరు, మిడుతూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, ఓర్వకల్లు, వెలుగోడు, పాణ్యం, గడివేముల, బనగానపల్లె, రుద్రవరం, శిరివెళ్ల, చాగలమర్రి, గోస్పాడు, కోవెలకుంట్ల, దొర్నిపాడు, కొలిమిగుండ్ల, అవుకు, మంత్రాలయం, ఆలూరు, చిప్పగిరి, ఆస్పరి, హొళగుంద, హాలహర్వి, పత్తికొండ, దేవనకొండ, తుగ్గలి, మద్దికెర
ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలు...
కోసిగి, చాగలమర్రి, డోన్, గూడూరు, కల్లూరు, కోడుమూరు, కొలిమిగుండ్ల, మంత్రాలయం, నందికొట్కూరు, ప్యాపిలి, ఉయ్యాలవాడ, వెల్దుర్తి
కరువు వుండలాలు పన్నెండే
Published Thu, Dec 18 2014 4:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement