అంబులెన్స్‌ను ఢీకొన్న కాలేజీ బస్సు..ముగ్గురి మృతి | College bus hits Ambulance, Three members died | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌ను ఢీకొన్న కాలేజీ బస్సు..ముగ్గురి మృతి

Jul 13 2017 6:30 PM | Updated on Sep 5 2017 3:57 PM

ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న అంబులేన్స్‌ను ఓ కాలేజీ బస్‌ ఢీకొట్టింది.



విజయనగరం:
జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న అంబులెన్స్‌ను ఓ కాలేజీ బస్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన దెంకాడ మండలం లెండి ఇంజనీరింగ్‌ కాలేజీ సమీపంలో జరిగింది. బాధితులు రాయగఢ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement