దాడులకు నిరసనగా కలెక్టరేట్లను ముట్టడిస్తాం | collectorate muttadi against Attacks on ysrcp leaders | Sakshi
Sakshi News home page

దాడులకు నిరసనగా కలెక్టరేట్లను ముట్టడిస్తాం

Jan 15 2015 3:22 PM | Updated on Mar 21 2019 8:31 PM

దాడులకు నిరసనగా కలెక్టరేట్లను ముట్టడిస్తాం - Sakshi

దాడులకు నిరసనగా కలెక్టరేట్లను ముట్టడిస్తాం

వైఎస్ఆర్ సీపీ శ్రేణులపై జరుగుతున్నదాడులు హేయమైనవని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు.

గుంటూరు: వైఎస్ఆర్ సీపీ శ్రేణులపై జరుగుతున్నదాడులు హేయమైనవని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు.  గురువారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ...భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని పేర్కొన్నారు. 20 మంది తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి తిరిగి  తమ పైనే కేసులు పెట్టడం దారుణమని ఆయన మండిపడ్డారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement