ప్రభుత్వ సందేశం ప్రజల్లోకి పంపండి: బాబు | cm chandra babu naidu orders pass to utilise this pushkaralu to tdp leaders | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సందేశం ప్రజల్లోకి పంపండి: బాబు

Aug 18 2016 3:36 AM | Updated on Aug 14 2018 11:26 AM

ప్రభుత్వ సందేశం ప్రజల్లోకి పంపండి: బాబు - Sakshi

ప్రభుత్వ సందేశం ప్రజల్లోకి పంపండి: బాబు

ప్రభుత్వ సందేశం ప్రజల్లోకి పంపడానికి పుష్కరాలు గొప్ప వేదికని, దాన్ని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగానికి సూచించారు.

సాక్షి, అమరావతి: ప్రభుత్వ సందేశం ప్రజల్లోకి పంపడానికి పుష్కరాలు గొప్ప వేదికని, దాన్ని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగానికి సూచించారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.   పుష్కర స్నానానికి వచ్చిన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను సీఎం బుధవారం ఓ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్కరాల ఏర్పాట్లను వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement