హరిత ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు మోసం: నాగిరెడ్డి | chandrababu trying to betrayed farmers with the name of haritha project | Sakshi
Sakshi News home page

హరిత ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు మోసం: నాగిరెడ్డి

Nov 7 2014 5:14 PM | Updated on Jul 28 2018 6:35 PM

హరిత ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు మోసం: నాగిరెడ్డి - Sakshi

హరిత ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు మోసం: నాగిరెడ్డి

హరిత ప్రాజెక్టు పేరుతో రైతులను చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: హరిత ప్రాజెక్టు పేరుతో రైతులను చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. రైతుల గురించి మాట్లాడే ముందు చంద్రబాబు ఆత్మవంచన మాని ఆత్మవిమర్మ చేసుకోవాలి సూచించారు. 

కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధరలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరలస్థిరీకరణ అన్నారు... ఇప్పుడు ఆ మాటే ఎత్తడంలేదంటూ ధ్వజమెత్తారు. ముందు ప్రజలకిచ్చిన హమీలు అమలు చేసి కొత్త హామీలివ్వాలని చంద్రబాబుకు నాగిరెడ్డి సలహామిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement