గుంటూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన కార్ల రేసులో ప్రమాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన కార్ల రేసులో ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి చిలకలూరి పేట వరకు రేసు జరిగింది.
కాగా యడ్లపాడు వద్ద రేసులో పాల్గొన్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నాగేంద్ర అనే యువకుడు మరణించగా, ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో ఎనిమిది మంది గాయపడ్డారు.