'వెంకయ్య చెప్పే కుంటి సాకులు నమ్మరు' | C Ramachandraiah takes on venkaiah naidu | Sakshi
Sakshi News home page

'వెంకయ్య చెప్పే కుంటి సాకులు నమ్మరు'

Feb 7 2015 11:50 AM | Updated on Mar 18 2019 7:55 PM

'వెంకయ్య చెప్పే కుంటి సాకులు నమ్మరు' - Sakshi

'వెంకయ్య చెప్పే కుంటి సాకులు నమ్మరు'

కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడిపై ఆంధ్ర్రప్రదశ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య శనివారం రాజమండ్రిలో నిప్పులు చెరిగారు.

రాజమండ్రి: కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడిపై ఆంధ్ర్రప్రదశ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య శనివారం రాజమండ్రిలో నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు బహిరంగ చర్చకు రావాలని వెంకయ్యకు ఆయన సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల ప్రత్యేక హోదా ఏ ఉద్దేశ్యంతో ఇస్తామన్నారు...  అలాగే ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేదో తెలపాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడతారా అని ప్రశ్నించారు. వెంకయ్య చెప్పే కుంటి సాకులు ప్రజలు నమ్మరని సి.రామచంద్రయ్య అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement