'నిందిస్తూనే ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపేలా ఉన్నారు' | c ramachandraiah takes on tdp government | Sakshi
Sakshi News home page

'నిందిస్తూనే ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపేలా ఉన్నారు'

Mar 12 2015 3:34 PM | Updated on Mar 29 2019 9:31 PM

టీడీపీ ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య మండిపడ్డారు.

హైదరాబాద్:టీడీపీ ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ ను నిందించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతోందని విమర్శించారు. ఇలా కాంగ్రెస్ పార్టీని నిందిస్తూనే ప్రభుత్వాన్ని నడిపేలా ఉన్నారని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.

 

14 వ ఆర్థిక సంఘాన్ని నిందించారని.. కేంద్రం నుంచి నిధులు రాబడితే ఇబ్బందులు వచ్చేవి కావన్నారు. ఊహాలోకాల్లో నామమాత్రపు బడ్జెట్ ను ప్రవేశపెట్టారని రామచంద్రయ్య విమర్శలు గుప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement