దుబ్బాకలో వైద్యం వికటించి బాలుడు మృతి | Boy dies after doctor treatment failed | Sakshi
Sakshi News home page

దుబ్బాకలో వైద్యం వికటించి బాలుడు మృతి

Dec 20 2013 5:11 PM | Updated on Jul 12 2019 3:02 PM

వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం బలిదీసుకుంది. వైద్యం కోసమని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బాలుడు వైద్యం వికటించి మృతిచెందాడు.

మెదక్: వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం బలిదీసుకుంది. వైద్యం కోసమని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బాలుడు వైద్యం వికటించి మృతి చెందాడు. ఈ ఘటన ఘటన మెదక్ జిల్లాలోని దుబ్బాకలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో వైద్యం కోసం చేరిన ఆ బాలుడికి ఆస్పత్రి వైద్యులు చికిత్స చేస్తుండగా వైద్యం వికటించడంతో ఆ బాలుడు మృతిచెందినట్టు బాలుడి బందువులు ఆరోపిస్తున్నారు.

 

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లవాడు మృతిచెందినట్టు వారు వాపోతున్నారు. దీంతో బాలుడి తరపు బంధువులంతా ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement