పడవ బోల్తా : ప్రయాణికులు సురక్షితం | Boat overturned in upputeru in krishna district | Sakshi
Sakshi News home page

పడవ బోల్తా : ప్రయాణికులు సురక్షితం

Jan 26 2016 8:57 AM | Updated on Apr 3 2019 5:24 PM

కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలోని ఉప్పుటేరులో మంగళవారం పడవ బోల్తా పడింది. పడవలోని 50 మంది నీటిలో పడిపోయారు.

విజయవాడ : కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలోని ఉప్పుటేరులో మంగళవారం పడవ బోల్తా పడింది. పడవలో ప్రయాణిస్తున్న 50 మంది నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఉప్పుటేరులోని పడిన ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. పల్లెపాడు నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని పాతపాడులో జరుగుతున్న సంతకు వీరు చేపల్ని తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement