దమ్ముంటే పట్టిసీమపై చర్చకు రావాలి | baireddi Reddy Challenges Chief Minister N Chandrababu Naidu on pattiseema | Sakshi
Sakshi News home page

దమ్ముంటే పట్టిసీమపై చర్చకు రావాలి

Sep 29 2015 3:09 PM | Updated on Aug 20 2018 6:35 PM

దమ్ముంటే టీడీపీ నేతలు పట్టిసీమపై చర్చకు రావాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్ రెడ్డి సవాలు విసిరారు.

దమ్ముంటే టీడీపీ నేతలు పట్టిసీమపై చర్చకు రావాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్ రెడ్డి సవాలు విసిరారు. కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ.. పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటున్న చంద్రబాబు, ఆయన మంత్రులు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగ చర్చను ఏర్పాటు చేసి ఆ విషయం చెప్పాలన్నారు. టీడీపీ నేతలు అబ్బసొత్తులా భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. కర్నూలు ప్రజలకు తెలియకుండా కర్నూలులో 5500 ఎకరాలను రిలయన్స్ సంస్థకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement