దేవినేని ని కలిసిన ఎన్జీవో నేతలు | ap ngos met the minister devineni uma maheswara rao | Sakshi
Sakshi News home page

దేవినేని ని కలిసిన ఎన్జీవో నేతలు

Aug 12 2015 12:04 PM | Updated on Mar 23 2019 9:03 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో నేతలు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును బుధవారం ఉదయం కలిశారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో నేతలు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును బుధవారం ఉదయం కలిశారు. ఉద్యోగుల బదిలీలపై నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారంటూ వారు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగులకు అన్యాయం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement