చనిపోయిన రాష్ట్ర రైతుల కుటుంబాలకు రుణమాఫీ వర్తింపచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది.
హైదరాబాద్: చనిపోయిన రాష్ట్ర రైతుల కుటుంబాలకు రుణమాఫీ వర్తింపచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ఈ రుణమాఫీతో 15వేల మంది రైతులు లబ్ధిచెందనున్నట్లు సమాచారం.