విశాఖ వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధం: వెంకట్రామిరెడ్డి | AP Employees Ready To Go Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధం: వెంకట్రామిరెడ్డి

Mar 18 2020 2:42 PM | Updated on Mar 18 2020 3:02 PM

AP Employees Ready To Go Visakhapatnam - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నం వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం అధ్యకుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగుల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల అవసరాలపై ప్రత్యేక పత్రాల ద్వారా అభిప్రాయ సేకరణ జరపాలని కోరారు. మే 31 లోపు ఉద్యోగులను విశాఖ తీసుకెళ్లాలని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement