దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు | ap cm chandrababu visits vijayawada kanakadurgamma | Sakshi
Sakshi News home page

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు

Apr 20 2016 11:06 AM | Updated on Aug 18 2018 6:18 PM

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు - Sakshi

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు

విజయవాడ కనకదుర్గమ్మను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం దర్శించుకున్నారు.

చిట్టినగర్: విజయవాడ కనకదుర్గమ్మను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం దర్శించుకున్నారు. చంద్రబాబు తన 67వ జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ఎంపీ అమ్మవారి సేవలో పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement