ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ | AP Chief Secretary LV Subrahmanyam Transfer | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ

Nov 4 2019 4:13 PM | Updated on Nov 4 2019 4:51 PM

AP Chief Secretary LV Subrahmanyam Transfer - Sakshi

సాక్షి: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. ఆయనను గుంటూరు జిల్లా బాపట్లలోని ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement