హైస్కూల్ విద్యార్థులకు ఐపాడ్లు! | AndhraPradesh Govt plan to give iPads to High School students, Ganta Srinivasa rao | Sakshi
Sakshi News home page

హైస్కూల్ విద్యార్థులకు ఐపాడ్లు!

Sep 3 2014 11:23 AM | Updated on Jun 2 2018 5:56 PM

హైస్కూల్ విద్యార్థులకు ఐపాడ్లు! - Sakshi

హైస్కూల్ విద్యార్థులకు ఐపాడ్లు!

రాష్ట్రంలోని హైస్కూల్ విద్యార్థులకు ఐపాడ్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆంధ్రప్రదేశ్ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

హైదరాబాద్: రాష్ట్రంలోని హైస్కూల్ విద్యార్థులకు ఐపాడ్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆంధ్రప్రదేశ్ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డిజిటల్ స్ట్రీట్గా చేయాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. వచ్చే కేబినెట సమావేశం పూర్తిగా ఇన్కేబినెట్ మీటింగ్దేనని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మంత్రులందరికి లాప్టాప్, ఐపాడ్ల అందజేస్తామని... వాటి సహయంతో కేబినెట్ సమావేశం నిర్వహిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement