పెద్ద మనసు చాటుకున్న మంత్రి ఆదిమూలపు  | Adimulapu Suresh Helps A Couple Near Kotappakonda | Sakshi
Sakshi News home page

పెద్ద మనసు చాటుకున్న మంత్రి ఆదిమూలపు 

Jul 14 2019 2:32 PM | Updated on Jul 14 2019 5:41 PM

Adimulapu Suresh Helps A Couple Near Kotappakonda - Sakshi

సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పెద్ద మనసును చాటుకున్నారు. తను వెళ్తున్న దారిలో రోడ్డు ప్రమాదం జరగడం గమనించిన మంత్రి క్షతగాత్రులకు సాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. కోటప్పకొండ సమీపంలో ఆదివారం బైక్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులు గాయపడ్డారు. అయితే అటుగా వెళ్తున్న ఆదిమూలపు సురేశ్‌ ఈ ఘటనను గమనించి తన కాన్వాయ్‌ను ఆపారు. 108ని పలిపించడమే కాకుండా.. దగ్గరుండి దంపతులకు ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై మంత్రి స్పందించిన తీరును స్థానికులు అభినందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement