మొక్కు తీర్చుకునేందుకు వచ్చా: నాగ్ | Actor Nagarjuna, Amala visits tirumala | Sakshi
Sakshi News home page

మొక్కు తీర్చుకునేందుకు వచ్చా: నాగ్

Jun 14 2014 10:14 AM | Updated on Aug 17 2018 2:34 PM

మొక్కు తీర్చుకునేందుకు వచ్చా: నాగ్ - Sakshi

మొక్కు తీర్చుకునేందుకు వచ్చా: నాగ్

సినీనటుడు నాగార్జున, ఆయన సతీమణి అమల శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల : సినీనటుడు నాగార్జున, ఆయన సతీమణి అమల శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం నాగార్జున విలేకర్లతో మాట్లాడుతూ 'మనం' చిత్రం విజయం సాధించడంతో మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వచ్చానట్లు తెలిపారు. మనం సినిమా తరువాత ఇంకా ఏ సినిమాకు సంతకం చేయలేదని.. మంచి కధ వస్తే అప్పుడు ఆలోచిస్తానని ఆయన చెప్పారు. మరో హీరో శ్రీకాంత్‌ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement