మధ్యాహ్న భోజనం వికటించి 30మందికి అస్వస్థత | 30 students ill due to food poison after lunch | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం వికటించి 30మందికి అస్వస్థత

Mar 5 2015 3:26 PM | Updated on Sep 2 2017 10:21 PM

మధ్యాహ్న భోజనం వికటించి 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన కడప జిల్లాలోని పులివెందుల రమణప్ప సత్రం స్కూల్లో గురువారం చోటుచేసుకుంది.

కడప: మధ్యాహ్న భోజనం వికటించి 30మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన కడప జిల్లాలోని పులివెందుల రమణప్ప సత్రం స్కూల్లో గురువారం చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులు వాంతులు, విరేచనాలు, వికారం వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. దాంతో విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement