మత ప్రబోధకుడు దయాసాగర్కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
విజయనగరం: మత ప్రబోధకుడు దయాసాగర్కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. భక్తి పేరుతో మహిళలపై ఆకృత్యాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఈ కేసుకు సంబంధించి పోలీసులు దయాసాగర్ను కోర్టులో హాజరుపరిచారు.