రెండు లారీలు ఢీ: ఒకరి మృతి | 1 died in roada accident | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ: ఒకరి మృతి

Jun 23 2015 8:37 AM | Updated on Aug 30 2018 3:56 PM

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.

తొండంగి : తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదం బెండపూడి హైవే పై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీనీ వెనక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఢీకొట్టిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement