అధికారులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Aug 29 2025 2:03 AM | Updated on Aug 29 2025 2:03 AM

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఆలేరురూరల్‌, భువనగిరి : భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశించారు. గురువారం ఆలేరు మండలంలోని కొలనుపాక, గొలనుకొండ, భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపైనుంచి ప్రవహిస్తున వరద నీటిని పరిశీలించారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, రోడ్లపైనుంచి వరద నీరు ప్రవహిస్తున్నందున ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ, నీటిపారుదల శాఖల యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్‌ ఆంజేయులు, డిప్యూడి తహసీల్దార్‌ ప్రదీప్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement