ఘనంగా మరియమాత ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మరియమాత ఉత్సవాలు

Aug 23 2025 12:54 PM | Updated on Aug 23 2025 12:54 PM

ఘనంగా మరియమాత ఉత్సవాలు

ఘనంగా మరియమాత ఉత్సవాలు

రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని మరియరాణి చర్చిలో మరియమాత ఉత్సవాలను శుక్రవారం క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్‌ కరణం ధమన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం దివ్యబలి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏసు ప్రభువు తల్లి మరియరాణి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సాయంత్రం మరియరాణి స్వరూపాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ బిషప్‌ గణ గోవింద్‌ జోజి, విచారణ ఫాదర్‌ జి. బాలస్వామి, అర్లారెడ్డి, బాలరాజు, చర్చి పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement