ముఖ్యాంశాలు..
పెండింగ్ ఫారాలు: 0
జిల్లా మొత్తం ఓటర్లు
జిల్లాలో సేకరించలేని
మొత్తం ఫారాలు
మరణించినవారు
5,09,014
76,991
14,757
8,500
1,408
1,01,781
125
అత్యధిక ఓటర్లు: హనుమకొండ మండలంలో 2,10,521 మంది
తర్వాతి స్థానంలో: కాజీపేటలో 61,115 మంది
అత్యధిక డిజిటలైజేషన్ శాతం: దామెర మండలంలో 95.49 శాతం
తర్వాతి స్థానాల్లో: ఆత్మకూరు 93.59 శాతం, నడికూడ 93.35 శాతం
అత్యల్ప డిజిటలైజేషన్ శాతం: హనుమకొండ మండలంలో 69.71 శాతం
తర్వాతి స్థానాల్లో: కాజీపేట 74.66 శాతం
అత్యధిక శాతం సేకరించలేని ఫారాలు: హనుమకొండ మండలంలో 30.29 శాతం
తర్వాతి స్థానాల్లో: కాజీపేట 25.34 శాతం
అత్యల్పంగా సేకరించలేని ఫారాలు: దామెరలో 4.51 శాతం, ఆత్మకూరులో 6.41 శాతం.
అత్యధిక శాశ్వత వలసలు: హనుమకొండ మండలంలో 52,851 మంది.
తర్వాతి స్థానంలో: కాజీపేటలో 11,922 మంది శాశ్వతంగా వలస వెళ్లినవారిగా నమోదయ్యారు.


