అమరచింతలో రహదారులపైనే.. | - | Sakshi
Sakshi News home page

అమరచింతలో రహదారులపైనే..

Mar 14 2025 12:43 AM | Updated on Mar 14 2025 1:08 AM

పుర కేంద్రంలో గత ప్రభుత్వం సమీకృత మార్కెట్‌యార్డు నిర్మాణం ప్రారంభించినా నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేశారు. దీంతో ప్రధాన రహదారులకు ఇరువైపులా వారాంతపు సంత కొనసాగుతుండటంతో వాహనదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సంత నిర్వహణతో పాటు నిత్యం కూరగాయలు, పండ్ల విక్రయాలకు ప్రత్యేక స్థలం కేటాయించాలని పుర ప్రజలు కోరుతున్నారు. మార్కెట్‌లో చిరు వ్యాపారుల నుంచి పుర అధికారులు తైబజార్‌ వసూలు చేస్తున్నా సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement