● ఒకే ఇంటితో ఓ గ్రామం | - | Sakshi
Sakshi News home page

● ఒకే ఇంటితో ఓ గ్రామం

Dec 27 2025 6:51 AM | Updated on Dec 27 2025 6:51 AM

 ● ఒకే ఇంటితో ఓ గ్రామం

● ఒకే ఇంటితో ఓ గ్రామం

అదో మారుమూల ప్రాంతం. కొండల నడుమ ఓ గిరిజనుడు ఓ ఇంటిని నిర్మించుకున్నాడు. ఆ గ్రామంలో ఆయన కుటుంబం ఒక్కటే నివసిస్తోంది. ఆ గ్రామం పేరు పైగుజ్జి. సీతంపేట మండలం తాడిపాయి పంచాయతీ పరిధిలో ఉంది. ఈ గ్రామంలో సవర తోటన్న తన భార్య మంగమ్మతో పాటు కుమారులు వైకుంఠ, సునీల్‌, కుమార్తె ప్రియాంకతో కలిసి నివసిస్తున్నారు. విశేషమేమిటంటే ఈ గ్రామానికి వెళ్లేందుకు దారి, విద్యుత్‌ సౌకర్యం కూడా ఉంది. దశాబ్ధాలుగా ఇక్కడ నివాసముంటున్నామని, కొండపోడు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు తోటన్న తెలిపారు. – సీతంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement