హైకోర్టు ఉత్తర్వులు అమలు చేసి తీరాలి | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఉత్తర్వులు అమలు చేసి తీరాలి

Aug 20 2025 6:03 AM | Updated on Aug 20 2025 6:03 AM

హైకోర

హైకోర్టు ఉత్తర్వులు అమలు చేసి తీరాలి

జీతాల బకాయిలు చెల్లించాలి

సీఆర్టీల పోస్టులను డీఎస్సీకి కలపరాదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 200 మంది సీఆర్టీలకు న్యాయం చేయకపోతే యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసనను మరింత ఉధృతం చేస్తాం.

– ఎస్‌. మురళీమోహన్‌,

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సీఆర్టీలకు జూన్‌ నెల నుంచి ఇవ్వాల్సిన జీతాల బకాయిలు చెల్లించాలి. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. గిరిజన పోస్టులు గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం.

– పాలక రంజిత్‌ కుమార్‌, గిరిజన సంక్షేమ సంఘం, ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి

హైకోర్టు ఉత్తర్వులు అమలు చేసి తీరాలి 1
1/1

హైకోర్టు ఉత్తర్వులు అమలు చేసి తీరాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement