కొత్తగా 45 మందికి కోవిడ్‌ నిర్ధారణ  | Telangana Reports 45 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 45 మందికి కోవిడ్‌ నిర్ధారణ 

May 15 2022 2:33 AM | Updated on May 15 2022 3:16 PM

Telangana Reports 45 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 45 మందికి కోవిడ్‌–19 నిర్ధారణయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 792571 మంది కరోనా బారిన పడగా, 788036 మంది కోలుకున్నారు. 424 మంది చికిత్స పొందుతున్నారు.

కరోనా ప్రభావంతో ఇప్పటివరకు 4111 మంది మృత్యువాత పడ్డారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 13086 నిర్ధారణ పరీక్షలు చేయగా, 833 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement