Telangana: కొత్తగా 15 కరోనా కేసులు

Telangana Logs 15 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం 5,427 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 15 మంది కరోనా బారినపడ్డారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్‌ విడుదల చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top