సీఎం రేవంత్‌ గ్రీన్‌ సిగ్నల్‌.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు | Telangana government green signal about pre premiere classes in government schools | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ గ్రీన్‌ సిగ్నల్‌.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు

Jun 11 2025 6:04 PM | Updated on Jun 11 2025 6:17 PM

Telangana government green signal about pre premiere classes in government schools

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రీ ప్రైమరీ తరగతులు నర్సరీ,ఎల్కేజీ, యూకేజీ బోధించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్‌ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. 

సీఎం రేవంత్‌ ఆదేశాలతో 210 ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేలా తెలంగాణ విద్యాశాఖ అనుమతులిచ్చింది. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశించింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రీప్రైమరి తరగతులు ప్రారంభం కానున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement