పాడి, పౌల్ట్రీ రంగాలకు విద్యుత్‌ సబ్సిడీ | Telangana: Electricity Subsidy For Poultry Sector | Sakshi
Sakshi News home page

పాడి, పౌల్ట్రీ రంగాలకు విద్యుత్‌ సబ్సిడీ

Aug 11 2021 4:22 AM | Updated on Aug 11 2021 4:22 AM

Telangana: Electricity Subsidy For Poultry Sector - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాడి, పౌల్ట్రీ రంగాలను అభివృద్ధి చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడీ ప్రకటించింది. విజయ డెయిరీ విద్యుత్‌ చార్జీలపై యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇవ్వనుంది. ఈ మేరకు పాడి, పశు సంవర్ధక, మత్స్యశాఖ మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని డెయిరీ ఫారమ్‌లు, డెయిరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్లు, లేయర్‌ ఫారమ్‌లు, బ్రాయిలర్‌ ఫారమ్‌లు, హ్యాచరీస్, ఫీడ్‌ మిల్స్, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు ఒక్కో యూనిట్‌ విద్యుత్‌పై రూ.2 చొప్పున సబ్సిడీ పొందడానికి అర్హులను తెలిపింది. అర్హులైన డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లు https://elaabh telangana gov.in వెబ్‌సైట్లో నమోదు చేసుకోవాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement