సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట -ఖమ్మం 365 హైవేపై ఘోర ప్రమాదం జరిగింది..పిల్లల మర్రి సమీపంలో డివైడర్ను వోల్వో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో పెద్దఎత్తున మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న డాక్టర్ కాసకుర్తి జగదీష్ ప్రాణాలు కోల్పోయారు. మంటలలో ఆయన సజీవ దహనమయ్యారు. మృతిచెందిన డాక్టర్ మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ విచారం వ్యక్తం చేశారు. ప్రముఖ న్యూరో సర్జన్ జగదీష్ మృతి పట్ల మాజీ మంత్రి సంతాపం వ్యక్తం చేశారు.
Neurosurgeon Burnt Alive After His Car Crashes into Divider in Suryapet
A horrific road accident occurred on National Highway 365, connecting Suryapet and Khammam.
Near Pillalamarri, a Volvo car reportedly lost control, hit the road divider at high speed and suddenly caught… pic.twitter.com/eCSKMR8XYg— Sowmith Yakkati (@YakkatiSowmith) September 20, 2026


