చంద్రబాబు, ఎల్లో మీడియాకు జగదీష్‌రెడ్డి కౌంటర్‌ | Jagadish Reddy Counters Chandrababu And Yellow Media | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, ఎల్లో మీడియాకు జగదీష్‌రెడ్డి కౌంటర్‌

Nov 26 2025 10:45 PM | Updated on Nov 26 2025 10:49 PM

Jagadish Reddy Counters Chandrababu And Yellow Media

సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: చంద్రబాబు, ఎల్లో మీడియాకు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. దావోస్‌ పర్యటనపై ఎల్లో మీడియాది అత్యుత్సాహం అంటూ చురకలు అంటించారు. భువనగిరిలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తెల్లారకముందే చంద్రబాబు స్టాల్స్‌ వద్దకు వెళ్లాడట. అప్పటికే సెక్రటరీలు రాకపోతే ఫోన్‌ చేశారట. ఇంతకన్నా సిగ్గులేకుండా మాట్లాడటం ఇంకోటి ఉంటుందా?’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

‘‘చీమ కూడా దూరని హోటల్‌లో బాబుకు నిద్రపట్టలేదట. బాబు సెక్రటరీలకు దుప్పట్లు ఇవ్వలేదట. ఇంతకన్నా నిస్సిగ్గు ఇంకామైనా ఉంటుందా? అంటూ జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement