యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ | Huge Devotees Rush at Yadagirigutta Temple | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

Nov 9 2025 9:10 AM | Updated on Nov 9 2025 11:03 AM

Huge Devotees Rush at Yadagirigutta Temple

యాదగిరిగుట్ట: కార్తీకమాసం ఆదివారం సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు యాదగిరి క్షేత్రానికి తరలివచ్చారు.   శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ఆలయ మాధవిధులు కార్తీక పూజలు నిర్వహించే భక్తులతో సందడిగా మారింది. సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకునే భక్తులతో వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు కిటకిటలాడాయి. సత్యనారాయణస్వామి వ్రతాలు, బిల్వార్చన, నిజాభిషేకం, కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో శివాలయం, వ్రత మండపాలు, కార్తీక దీపా రాధన ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడాయి. 

 

 

 

 

 

.

 

 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement