జెనెటిక్ వైద్యులు, శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఓఎస్ రెడ్డి కన్నుమూత

Genetic Doctor And Scientist Professor OS Reddy Passed Away At The Age Of 92 - Sakshi

హైదరాబాద్‌: జెనెటిక్ వైద్యులు, శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఓఎస్ రెడ్డి (92) కన్నుమూశారు. దేశంలో జెనెటిక్స్‌ను ప్రొఫెసర్‌ ఓఎస్‌ రెడ్డి ప్రారంభించారు. ఉస్మానియా వర్సిటీకి సుదీర్ఘ కాలం ప్రొఫెసర్ ఓఎస్ రెడ్డి సేవలు అందించారు.

జెనెటిక్స్‌
ప్రపంచంలో దాదాపు 5 వేల రకాల రోగాలు, జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయనేది నిపుణుల మాట. ప్రస్తుత కాలంలో దంత సమస్యలు కూడా ఈ అనువంశిక రోగాల జాబితాలో చేరిపోయాయి. వీటికి సంబంధించి చికిత్సలను అందించాలన్నా, రాకుండా నిరోధించాలన్నా జన్యుశాస్త్ర నిపుణుల పాత్ర చాలా కీలకం కానుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top