ఏపీ సీఎం జగన్‌ను కలిసిన సందీప్‌రెడ్డి | Enugula Sandeep Reddy Meets AP CM Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎం జగన్‌ను కలిసిన సందీప్‌రెడ్డి

Jul 16 2021 8:43 AM | Updated on Jul 16 2021 8:53 AM

Enugula Sandeep Reddy Meets AP CM Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ ప్రేమావతిపేటకు చెందిన ఏనుగుల సందీప్‌రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో చేపడుతున్నఅభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని కొనియాడారు. దివంగత నేత వైఎస్‌ఆర్‌ తనయుడు సీఎం జగన్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఇలాగే ప్రజలకు సేవ చేయాలని ఆంకాంక్షించారు.
                 

Advertisement
 
Advertisement
Advertisement