కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది | Congress can win on its own in Telangana | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది

Nov 16 2023 8:49 AM | Updated on Nov 16 2023 10:26 AM

Congress can win on its own in Telangana - Sakshi

నాగార్జునసాగర్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ధీమావ్యక్తం చేశారు. పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలతో పాటు ఎమ్మార్పీఎస్‌ ఉపకులాల రాష్ట్రనాయకుడు విష్ణుమూర్తి బుధవారం జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారిలో టీఎమ్మార్పీస్‌ చిత్రం శ్యాం ఉండగా కార్యక్రమంలో నాయకులు జంగయ్య, ఉంగరాల శ్రీను, ఆదాసు విక్రం,మందకిషోర్, పగిడి నర్సింహ, శ్రీను తదితరులు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement