Clashes Between Police And Congress Leaders In Hyderabad At ED Office - Sakshi
Sakshi News home page

HYD: ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత

Jun 14 2022 6:29 PM | Updated on Jun 14 2022 7:39 PM

Clashes Between Police And Congress Leaders In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఈడీ విచారించడంపై పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఇక, హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్‌ నేతలు ఈడీ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం నిరసనల్లో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జగ్గారెడ్డి ప్రయత్నించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు పెట్రోల్‌ బాటిల్స్‌తో వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు.. జగ్గారెడ్డిని అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఈడీ ఆఫీసు ఎదుట ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement