వీరిద్దరినీ గుర్తు పట్టారా..? | Can You Guess Who This is Persons | Sakshi
Sakshi News home page

వీరిద్దరినీ గుర్తు పట్టారా..?

Dec 27 2020 8:36 AM | Updated on Dec 27 2020 12:24 PM

Can You Guess Who This is Persons - Sakshi

సిరిసిల్ల: వీరిద్దరినీ గుర్తు పట్టారా..? రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తులు. ఒకరు కేటీఆర్, మరొకరు హరీశ్‌రావు. ఇద్దరూ బావబామ్మర్దులు. యుక్త వయస్సులో ఉండగా దిగిన ఫొటో ఇది. సిరిసిల్లలో శనివారం సోషల్‌ మీడియాలో ఈ ఫొటో వైరల్‌ అయింది. యువకులుగా ఉన్న ఆ ఇద్దరు మంత్రుల పాతఫొటో ఓ మధుర జ్ఞాపకంగా నిలిచి పోతుందని టీఆర్‌ఎస్‌ నేతలు చర్చించుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement