సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేర కు డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన అధికా రు లను ఆయా యూనిట్ అధికారులు వెంటనే రిలీవ్ చేయాలని, అలాగే బదిలీ అయిన అధికారులు నూతన పోస్టింగుల్లో వెంటనే చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.