గ్రామసభ ఆమోదం లేకుండానే పర్మిషన్‌ ఇచ్చారు | - | Sakshi
Sakshi News home page

గ్రామసభ ఆమోదం లేకుండానే పర్మిషన్‌ ఇచ్చారు

May 2 2025 1:44 AM | Updated on May 2 2025 1:44 AM

గ్రామ

గ్రామసభ ఆమోదం లేకుండానే పర్మిషన్‌ ఇచ్చారు

ప్రత్యేక అధికారుల పాలనలో ఎలాంటి గ్రామ సభ లేకుండా, ఎవరి అభిప్రాయం తెలుసుకోకుండా మైనింగ్‌ పనులకు అధికారులు పర్మిషన్‌ ఇచ్చారు. మైనింగ్‌ చేయడం వల్ల రైతు వేదిక, ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల పూర్తిగా దెబ్బ తింటుంది. మైనింగ్‌ పర్మిషన్‌ ను అధికారులు రద్దు చేయాలి.

– ఎల్లయ్య, రైతు, తొండ.

పంట పొలాలు దెబ్బ తింటాయి

మా భూమి పక్కనే ఉన్న పోరెల్ల గుట్టపై పశువులు, జీవాలు మేపుకొని జీవిస్తున్నాం. మైనింగ్‌ చేస్తే మా భూమిలో రాళ్లు పడి మేము వ్యవసాయం చేసుకో లేము. ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది.

– ఈరంటి సోమయ్య, రైతు.

మమ్మల్ని బెదిరిస్తున్నారు

మా భూముల్లోనే మైనింగ్‌ కంపెనీ వాళ్లు బాట వేస్తున్నారు. మేము అడిగితే మమ్మల్నే బెదిరిస్తున్నారు. పక్కనే ఉన్న కుంటలో పశువులు నీళ్లు తాగకుండా మోటార్లతో నీళ్లు తోడిస్తున్నారు. అధికారులు స్పందించి మైనింగ్‌ పర్మిషన్‌ రద్దు చేయాలి.

– కుమార్‌, తొండ.

గ్రామసభ ఆమోదం  లేకుండానే పర్మిషన్‌ ఇచ్చారు 
1
1/2

గ్రామసభ ఆమోదం లేకుండానే పర్మిషన్‌ ఇచ్చారు

గ్రామసభ ఆమోదం  లేకుండానే పర్మిషన్‌ ఇచ్చారు 
2
2/2

గ్రామసభ ఆమోదం లేకుండానే పర్మిషన్‌ ఇచ్చారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement