‘ప్రశాంతి పాత్‌ ఫైండర్‌’ యాప్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘ప్రశాంతి పాత్‌ ఫైండర్‌’ యాప్‌ ఆవిష్కరణ

Sep 11 2026 8:22 AM | Updated on Sep 11 2026 8:22 AM

ప్రశాంతి నిలయం: వివిధ ప్రాంతాల నుంచి ప్రశాంతి నిలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ‘ప్రశాంతి పాత్‌ ఫైండర్‌’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. గురువారం యాప్‌ను సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌ రాజు ఆవిష్కరించారు. భక్తులు ప్రశాంతి నిలయంలో తాము చేరుకోవాల్సిన ప్రదేశానికి యాప్‌ ద్వారా సులువుగా చేరుకోవచ్చన్నారు. యాప్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ప్రశాంతి నిలయంలోని 12 లొకేషన్లను చేరుకోవడానికి వెళ్లే రూట్‌మ్యాప్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement