పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ..

Aug 10 2025 8:19 AM | Updated on Aug 10 2025 8:19 AM

పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ..

పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ..

తమిళనాడు వాసి సైకిల్‌ యాత్ర

ఉదయగిరి: పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన ముత్తు సెల్వన్‌ సైకిల్‌ యాత్ర చేపట్టారు. శనివారం ఉదయగిరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లో యాత్ర పూర్తి చేసి విద్యార్థులకు, ప్రజలకు, పర్యావరణంపై అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటామన్నారు. అన్ని రాష్ట్రాలతోపాటు ప్రపంచంలోని ఏడు దేశాల్లో యాత్ర చేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement