
రాష్ట్ర కమిటీలో జిల్లా ఉద్యోగులు
నెల్లూరు(క్రైమ్): ఆంధ్రప్రదేశ్ ప్రాహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కానిస్టేబుల్స్ అండ్ హెడ్కానిస్టేబుల్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లాలోని ముగ్గురికి చోటు దక్కింది. ఆదివారం గుంటూరులోని ఎన్జీఓ కల్యాణ మండపంలో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు ఎకై ్సజ్ స్టేషన్ హెడ్కానిస్టేబుల్ ఎం.కృష్ణయ్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా, ఎస్కే అజీజ్బాషా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, గూడూరు కానిస్టేబుల్ ఎ.శ్రీరాములు జోనల్ సెక్రటరీగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించారని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మారెళ్ల కృష్ణయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర కమిటీకి ఎన్నికై న సిబ్బందిని ఎకై ్సజ్ అధికారులు అభినందించారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.105
సన్నవి : రూ.80
పండ్లు : రూ.50
నెల్లూరు పౌల్ట్రీ
అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్ (లైవ్) : 117
లేయర్ (లైవ్) : 100
బ్రాయిలర్ చికెన్ : 210
బ్రాయిలర్ స్కిన్లెస్ : 232
లేయర్ చికెన్ : 170

రాష్ట్ర కమిటీలో జిల్లా ఉద్యోగులు