వెంకటేశ్‌కు కీలక పదవి.. ఆంధ్ర అండర్‌–23 జట్టు మేనేజర్‌గా ఎంపిక | Y. Venkatesh Appointed Manager of Andhra U-23 Men’s Cricket Team | Sakshi
Sakshi News home page

వెంకటేశ్‌కు కీలక పదవి.. ఆంధ్ర అండర్‌–23 జట్టు మేనేజర్‌గా ఎంపిక

Oct 12 2025 10:29 AM | Updated on Oct 12 2025 12:06 PM

ACA Media Advisor Venkatesh appointed Team Manager for Andhra Under-23 Team

ఆంధ్ర అండర్‌–23 పురుషుల క్రికెట్‌ జట్టుకు వై.వెంకటేశ్‌ మేనేజర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా విశాఖపట్నంలో జరుగుతున్న మ్యాచ్‌లకు మీడియా మేనేజర్‌గా కొనసాగుతున్న వెంకటేశ్‌... ఈ సీజన్‌లో అండర్‌–23 జట్టుతో కలిసి పనిచేయనున్నాడు.

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించే సుదీర్ఘ ఫార్మాట్‌ మ్యాచ్‌లకు అతడు ఆంధ్ర జట్టు మేనేజర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) ప్రతినిధులు శనివారం వెంకటేశ్‌ను అభినందించారు. కొత్త పాత్రలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.
చదవండి: BAN vs AFG: ఐదేసిన రషీద్ ఖాన్‌.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement